ETV Bharat / state

మడకశిర ఛైర్మన్​ పదవికి గట్టిపోటి.. దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు

author img

By

Published : Mar 16, 2021, 3:39 PM IST

అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలో ఛైర్మన్​ పదవికి గట్టి పోటీ నెలకొంది. ముగ్గురు వ్యక్తులు ఈ పదవిని దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Madakashira panchayath
మడకశిరలో ఛైర్మన్​ పదవి పోటీ పడుతున్న అభ్యర్థులు

మడకశిర నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డులకు గాను 15 వార్డుల్లో వైకాపా, ఐదు వార్డుల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఛైర్మన్​ పదవి ఎస్సీకి కేటాయించారు. ఈ క్రమంలో వైకాపా నుంచి ఏడో వార్డులో గెలుపొందిన లక్ష్మీనరసమ్మ, ఆరో వార్డులో గెలిచిన ప్రియాంక, 17వ వార్డు విజయం సాధించిన సుభద్ర పోటీ పడుతున్నారు.

మడకశిర నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డులకు గాను 15 వార్డుల్లో వైకాపా, ఐదు వార్డుల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఛైర్మన్​ పదవి ఎస్సీకి కేటాయించారు. ఈ క్రమంలో వైకాపా నుంచి ఏడో వార్డులో గెలుపొందిన లక్ష్మీనరసమ్మ, ఆరో వార్డులో గెలిచిన ప్రియాంక, 17వ వార్డు విజయం సాధించిన సుభద్ర పోటీ పడుతున్నారు.

ఇదీ చదవండీ.. రాయలసీమ’ సందర్శన అవసరం లేదు.. కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.