ETV Bharat / state

తాడిపత్రిలో భారీగా తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం

తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.3,10,000 విలువైన మద్యం సీసాలను తాడిపత్రి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

author img

By

Published : Jul 28, 2020, 11:45 PM IST

తాడిపత్రిలో భారీగా తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
తాడిపత్రిలో భారీగా తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం


రాష్ట్రంలో పలు చోట్ల తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అడ్డుదారులు తొక్కుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఎనిమిది వ్యక్తులు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని ఆటోలో తీసుకువస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.3లక్షల పదివేలు విలువ చేసే మద్యం సీసాలతో పాటుగా ఆటో, స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాడిపత్రిలో భారీగా తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
తాడిపత్రిలో భారీగా తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం

ఇవీ చదవండి

క్వారంటైన్​ సెంటర్​లో నిర్లక్ష్యం.. అంబులెన్స్​లో మహిళ మృతి


రాష్ట్రంలో పలు చోట్ల తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అడ్డుదారులు తొక్కుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఎనిమిది వ్యక్తులు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని ఆటోలో తీసుకువస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.3లక్షల పదివేలు విలువ చేసే మద్యం సీసాలతో పాటుగా ఆటో, స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాడిపత్రిలో భారీగా తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
తాడిపత్రిలో భారీగా తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం

ఇవీ చదవండి

క్వారంటైన్​ సెంటర్​లో నిర్లక్ష్యం.. అంబులెన్స్​లో మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.