ETV Bharat / state

చిలమత్తూరులో వేరుశనగ రైతుల ధర్నా

అనంతపురం జిల్లా చిలమత్తూరులో వేరు శనగ విత్తనాల కోసం రైతులు నిరసన చేపట్టారు. విత్తనాలు ఇవ్వడంలో అధికారుల అలసత్వానికి ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jun 18, 2019, 10:45 PM IST

చిలమత్తూరులో వేరుశనగ రైతుల ధర్నా
చిలమత్తూరులో వేరుశనగ రైతుల ధర్నా

అనంతపురం జిల్లా చిలమత్తూరులో వేరు శనగ విత్తనాల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి జిల్లాలో వేరుశెనగ విత్తన పంపిణీ జరుగుతోంది... అయితే సర్వర్ల మొరాయింపు వల్ల చాలా చోట్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ చిలమత్తూరులోనూ ఈ సమస్యే తలెత్తింది. ఉదయం నుంచి రైతులు క్యూలైన్లో నిల్చున్నా సర్వర్ల సమస్యతో విత్తన పంపిణీ ముందుకు సాగలేదు. దీంతో విసిగిపోయిన రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు.

చిలమత్తూరులో వేరుశనగ రైతుల ధర్నా

అనంతపురం జిల్లా చిలమత్తూరులో వేరు శనగ విత్తనాల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి జిల్లాలో వేరుశెనగ విత్తన పంపిణీ జరుగుతోంది... అయితే సర్వర్ల మొరాయింపు వల్ల చాలా చోట్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ చిలమత్తూరులోనూ ఈ సమస్యే తలెత్తింది. ఉదయం నుంచి రైతులు క్యూలైన్లో నిల్చున్నా సర్వర్ల సమస్యతో విత్తన పంపిణీ ముందుకు సాగలేదు. దీంతో విసిగిపోయిన రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు.

ఇదీ చదవండి

షాకైన డాక్టర్లు ​: వ్యక్తి పొట్టలో 80 లోహ వస్తువులు

Intro:AP_ONG_14_18_BYKES_CHORY_ARREST_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
వరుసపెట్టి జిల్లాలో ద్విచక్ర వాహనాలు చోరీ పాల్పడిన కేసులో నిందితుని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి ఆరు లక్షల యాభై వేలు విలువచేసే 25 టీవీఎస్ మోపెడ్ ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల రాజుపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు పూర్ణచంద్రరావు నగరంలోని రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో లో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలియజేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. సరైన ఆధారాలు తీసుకువచ్చి ద్విచక్ర వాహనాలు చోరీకి గురైన వారు వాహనాలు తీసుకు వెళ్ళ వచ్చని పేర్కొన్నారు . విలువైన వస్తువులు ఉన్నచోట ప్రజల స్వతహాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా సిసి కెమెరాలు అవసరమైతే ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కేసును ఛేదించడం లో ప్రతిభ చూపిన పోలీసులకు ఎస్పి నగదు బహుమతి అందజేశారు...బైట్
సిద్దార్ద్ కౌశల్, ఎస్పీ, ప్రకాశం జిల్లా


Body:ఒంగోలు


Conclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.