ETV Bharat / state

'జగన్​ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు'

ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తెదేపా నేతలు బుద్ధి మార్చుకోవాలన్నారు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. జగన్​ వందరోజుల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

author img

By

Published : Sep 13, 2019, 12:32 PM IST

కాపు రామచంద్రారెడ్డి
జగన్​ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

అనంతపురం జిల్లా కదిరిలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పర్యటించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తెదేపా నేతలు బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. జగన్​ వందరోజుల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేకే విపక్షనేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. చౌకబారు రాజకీయాలను ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెదేపా మరో పార్టీలో విలీనం కావటం ఖాయమన్నారు.

జగన్​ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు

అనంతపురం జిల్లా కదిరిలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పర్యటించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తెదేపా నేతలు బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. జగన్​ వందరోజుల పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేకే విపక్షనేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. చౌకబారు రాజకీయాలను ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెదేపా మరో పార్టీలో విలీనం కావటం ఖాయమన్నారు.

ఇది కూడా చదవండి.

బస్సును ఢీకొన్న కారు.. ప్రయాణికులంతా సురక్షితం

Intro:Ap_atp_61_13_raitbupy_daadi_av_ap10005
~~~~~~~~~~~~~~~*
కాలం చెల్లిన మందులతో చెలగాటం....
ఇదేమని ప్రశ్నిస్తే వినియోగదారులపై దాడులు
~~||~|~~~~~~~~~~~~*
కాలం చెల్లిన మందులు విక్రయించి డబ్బులు దండుకున్న వైనం అనంతపురం జిల్లా లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసింది. తమకు విక్రయించిన మందు డబ్బాపై ఎలాంటి ధర లేదని, కనీసం ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంచాలో ముద్రించ లేదని, వినియోగదారులు వాపోతున్నారు. పట్టణంలోని జండు మెడికల్ స్టోర్ లో శెట్టూరు మండలంకు చెందిన శివశంకర్ అనే గొర్రెల యజమాని రెండు రోజుల కిందట , గొర్రెలకు తాపించే మందును తీసుకెళ్లాడు. అయితే ఇది కాలం చెల్లిందని తెలుసుకొని తిరిగి మెడికల్ స్టోర్ యజమానికి ఇచ్చాడు. ఎలాంటి రసీదు ఇవ్వకుండా అ వినియోగదారులపైనే దాడికి ప్రయత్నించాడు మెడికల్ స్టోర్ యజమాని. దీంతో సదరు వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేసి తన సొమ్ము తనకు ఇప్పించాలని డిమాండ్ చేశారు . కళ్యాణ్ దుర్గం ప్రాంతంలోనే కాకుండా జిల్లాలో చాలాచోట్ల ఇలా కాలం చెల్లిన మందులను విక్రయిస్తూ పశువులు, గొర్రెలు యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.