ETV Bharat / state

మోదీ కిట్ పేరుతో పేదలకు సరకులు పంపిణీ - కదిరిలో నిత్యావసరాలు పంపిణీ

నాలుగు నెలలుగా ఉపాధి లేక ఆదాయం కోల్పోయి జీవనానికి ఇబ్బందులు పడుతున్న పేదలను పలువురు ఆదుకుంటున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నేత దేవానంద్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సరకులు పంపిణీ చేశారు.

daily needs distribute in kadiri ananthapuram district
కదిరిలో నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Jul 13, 2020, 10:51 AM IST

కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు భాజపా సీనియర్ నాయకులు దేవానంద్ నిత్యావసర సరకులు అందజేశారు. మోదీ కిట్ పేరుతో అనంతపురం జిల్లా కదిరిలోని పేదలకు వీటిని పంపిణీ చేశారు. 4 నెలలుగా పనుల్లేక ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి..

కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు భాజపా సీనియర్ నాయకులు దేవానంద్ నిత్యావసర సరకులు అందజేశారు. మోదీ కిట్ పేరుతో అనంతపురం జిల్లా కదిరిలోని పేదలకు వీటిని పంపిణీ చేశారు. 4 నెలలుగా పనుల్లేక ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

ఇవీ చదవండి..

రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్​లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.