ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కొవిడ్ రోగుల బంధువుల ఆందోళన

author img

By

Published : May 12, 2021, 10:56 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద కొవిడ్ రోగుల బంధువులు నిరసనకు దిగారు. వైద్యశాలలో సౌకర్యాలు సరిగా లేవని ఆరోపించారు.

Covid patients relatives protest before hindupuram government hospital
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా కొవిడ్ రోగుల బంధువులు నిరసన

కొవిడ్ బాధితులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారంటూ.. రోగుల బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఈ ఘటన జరిగింది.

ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు సరిగా లేవని.. సహాయకులను లోపలికి అనుమతించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

కొవిడ్ బాధితులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారంటూ.. రోగుల బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఈ ఘటన జరిగింది.

ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు సరిగా లేవని.. సహాయకులను లోపలికి అనుమతించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి :

అనంతలో కరోనా కట్టడికి అధికారుల చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.