ETV Bharat / state

భాజపా ఆధ్వర్యంలో.. ఉచిత వైద్య శిబిరం

అనంతపురం జిల్లా అప్పరాచెరువులో భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రారంభించారు.

author img

By

Published : Sep 19, 2019, 6:55 PM IST

ఉచిత వైద్య శిబిరం
భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే ప్రధాని మోదీ ఆయుష్మాన్​ భవ పథకాన్ని ప్రవేశపెట్టారని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం అప్పరాచెరువులో భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాజకీయల్లోకి సేవ చేసేందుకేగాని... సంపాదన కోసం కాదన్నారు. రోగులకు, ప్రజలకు అన్నదానం చేసి స్వయంగా వడ్డించారు. ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.

భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకే ప్రధాని మోదీ ఆయుష్మాన్​ భవ పథకాన్ని ప్రవేశపెట్టారని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం అప్పరాచెరువులో భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాజకీయల్లోకి సేవ చేసేందుకేగాని... సంపాదన కోసం కాదన్నారు. రోగులకు, ప్రజలకు అన్నదానం చేసి స్వయంగా వడ్డించారు. ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి

'చెరువు గండ్లు పూడ్చండి... నీటి వృథా అరికట్టండి'

Intro:Ap_Vsp_91_19_Consumer_Rights_Organaisation_Pc_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా అనధికారికంగా రాష్ర్టంలో పలు షాపింగ్ మాల్స్, ఐనాక్స్, మల్టీప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజులు వసూలుచేస్తున్నారని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు విశాఖలో తెలిపారు.


Body:విశాఖలో కూడా చాలా మాల్స్ లో ఇలా జరుగుతుందని.. ఇదే విషయమై కలెక్టర్, జివిఎంసి కమిషనర్ లకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు.


Conclusion:అక్టోబర్ 2వ తేదీ వరకూ రాష్ట్రంలో అన్ని జిల్లాల అధికారుల వద్దకు వినతిపత్రం ఇస్తామని.. అయినా పట్టించుకోకపోతే అక్టోబర్ 2 వతేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.



బైట్: వికాస్ పాండే, రాష్ట్ర అధ్యక్షుడు, కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.