ETV Bharat / state

అనంతపురం జిల్లా స్థానిక ఎన్నికలకు 'భాజపా- జనసేన పొత్తు'

author img

By

Published : Jan 21, 2020, 10:26 AM IST

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో భాజపా- జనసేన పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. రానున్న స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తుతో గెలుపొంది.. పార్టీలను బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు జిల్లా భాజపా అధ్యక్షులు వజ్రా భాస్కర్ రెడ్డి తెలిపారు.

bjp and janasena party meeting in anathapuram
అనంతపురం జిల్లా స్థానిక ఎన్నికలకు భాజపా- జనసేన పొత్తు

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి గ్రామంలో భాజపా, జనసేన పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీలు నిర్వహించనున్నారు. మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు భాజపా- జనసేన పొత్తుతో బరిలో దిగుతామని భాజపా జిల్లా అధ్యక్షులు వజ్రా భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలన్న ఏకైక నిర్ణయంతో రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తుతో అన్ని నియోజకవర్గాలు, మండలాల వారీగా స్థానిక ఎన్నికల్లో గెలుపొందడంతో పాటు ...పార్టీలను బలోపేతం చేయడమే ముఖ్య లక్ష్యమని వారు పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా స్థానిక ఎన్నికలకు భాజపా- జనసేన పొత్తు

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి గ్రామంలో భాజపా, జనసేన పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీలు నిర్వహించనున్నారు. మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు భాజపా- జనసేన పొత్తుతో బరిలో దిగుతామని భాజపా జిల్లా అధ్యక్షులు వజ్రా భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలన్న ఏకైక నిర్ణయంతో రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తుతో అన్ని నియోజకవర్గాలు, మండలాల వారీగా స్థానిక ఎన్నికల్లో గెలుపొందడంతో పాటు ...పార్టీలను బలోపేతం చేయడమే ముఖ్య లక్ష్యమని వారు పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా స్థానిక ఎన్నికలకు భాజపా- జనసేన పొత్తు

ఇదీ చదవండి:

జగన్ పదవీచ్యుతుడు అవుతాడు: తులసిరెడ్డి

Intro:స్థానిక ఎన్నికల బరిలో బిజెపి, జనసేన పొత్తు.


Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి గ్రామంలో బిజెపి మరియు జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు.

స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీలు నిర్వహించి మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు బిజెపి జనసేన పొత్తుతో బరిలో ముందుకు దిగుతామని బిజెపి జిల్లా అధ్యక్షులు వజ్రా భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

రాజధాని సంబంధించి అమరావతి నే ఉండాలని ఏకైక నిర్ణయంతో బిజెపి పార్టీ మరియు జనసేన పార్టీ కలిసి ముందుకు వెళ్తున్నాయి.

వచ్చే స్థానిక ఎన్నికల్లో బిజెపి మరియు జనసేన పొత్తుతో అన్ని నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా స్థానిక ఎన్నికల్లో గెలుపొంది బిజెపి మరియు జనసేన పార్టీని బలోపేతం చేయడమే ఈ ముఖ్య ఉద్దేశం.




Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.