ETV Bharat / state

మహిళపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం - అనంతపురంలో ఎలుగుబంటి దాడి న్యూస్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నెల వ్యవధిలో ముగ్గురిపై ఇలాంటి దాడి జరిగింది.

మహిళపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం
author img

By

Published : Oct 23, 2019, 12:19 PM IST

మహిళపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం
అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్ల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే గ్రామంలో నెల వ్యవధిలో ముగ్గురిపై దాడి చేయటంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇదే గ్రామంలో గత నెలలో కర్రెన్న అనే రైతుపై, నాలుగు రోజుల క్రితం సుదర్శన్​ అనే యువకుడిపై ఎలుగుబంట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: బోటు వెలికితీతతో ముగిసిన పాపికొండల విషాదయాత్ర

మహిళపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం
అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్ల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే గ్రామంలో నెల వ్యవధిలో ముగ్గురిపై దాడి చేయటంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇదే గ్రామంలో గత నెలలో కర్రెన్న అనే రైతుపై, నాలుగు రోజుల క్రితం సుదర్శన్​ అనే యువకుడిపై ఎలుగుబంట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: బోటు వెలికితీతతో ముగిసిన పాపికొండల విషాదయాత్ర

Intro:ap_atp_61_23_mahilapy_elugu_dAdi_av_ap10005
~~~~~~~~~~~~~~*
మహిళ పై ఎలుగుబంటి దాడి... పరిస్థితి విషమం....
-----------*
ఒకే గ్రామంలో నెల వ్యవధిలో ముగ్గురు పై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరచడం తో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో తాజాగా ఈశ్వరమ్మ అనే మహిళపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇదే గ్రామంలో గత నెలలో కర్రెన్న అనే రైతుపై, నాలుగు రోజుల క్రితం సుదర్శన యువకుడిపై ఎలుగుబంట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తాజాగా బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఈశ్వరమ్మ అనే మహిళపై తెలుగు బండి దాడి చేసి తీవ్రంగా గాయపరిచగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఎక్కడో దొరికింది తన గ్రామం వదిలి వెళ్ళడం ఇందుకు కారణమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.