ETV Bharat / state

కరోనాతో చికిత్స పొందుతూ.. బ్యాంకు ఉద్యోగి మృతి

author img

By

Published : May 31, 2021, 12:49 PM IST

కరోనాతో చికిత్స పొందుతూ బ్యాంక్ క్యాషియర్ మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తరిమెలలో జరిగింది.

bank employee died with corona
కరోనాతో బ్యాంకు ఉద్యోగి మృతి

అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో కరోనాతో బ్యాంక్ అధికారి ప్రాణాలు విడిచాడు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో క్యాషియర్​గా విధులు నిర్వహించిన రామయ్యకు కరోనా సోకి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం విషమించి ఇవాళ మరణించారని వైద్యులు తెలిపారు.

అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో కరోనాతో బ్యాంక్ అధికారి ప్రాణాలు విడిచాడు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో క్యాషియర్​గా విధులు నిర్వహించిన రామయ్యకు కరోనా సోకి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం విషమించి ఇవాళ మరణించారని వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి:

బ్లాక్‌ ఫంగస్‌తో మనువడు.. గుండెపోటుతో అవ్వ మృతి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.