ETV Bharat / state

వైద్యం వికటించి మహిళ మృతి...ఆసుపత్రి ఎదుట బందువుల ఆందోళలు - వైద్యం వికటించి మహిళ మృతి...ఆసుపత్రి ఎదుట బందువుల ఆందోళలు

గత నెల 25న బైకు ప్రమాదంలో గాయపడిన మహిళ శుక్రవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆందోళనకు దిగారు.

వైద్యం వికటించి మహిళ మృతి...ఆసుపత్రి ఎదుట బందువుల ఆందోళలు
author img

By

Published : May 4, 2019, 5:46 AM IST

Updated : May 4, 2019, 8:14 AM IST

అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది. కంబదూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ ఏప్రిల్ 25న ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి ఆసుపత్రిలో చేరింది. తలకి గాయమైందని శస్త్రచికిత్స చేయాలని వైద్యులు మొదట తెలిపారు. సాధారణ చికిత్స తోనే కాస్త కోలుకున్నాక ఆపరేషన్ అవసరం లేదని తెలిపారు. అప్పటి వరకు బాగానే రాజమ్మ.. డిశ్చార్జ్ చేసే నర్సు తప్పిదంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతి పట్ల వైద్యులు పొంతన లేని సమాధానాలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు... ఆసుపత్రి వద్దకు వచ్చి రాజమ్మ బంధువులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో నిరసన విరమించారు.

ఇవీ చదవండి

అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది. కంబదూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ ఏప్రిల్ 25న ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి ఆసుపత్రిలో చేరింది. తలకి గాయమైందని శస్త్రచికిత్స చేయాలని వైద్యులు మొదట తెలిపారు. సాధారణ చికిత్స తోనే కాస్త కోలుకున్నాక ఆపరేషన్ అవసరం లేదని తెలిపారు. అప్పటి వరకు బాగానే రాజమ్మ.. డిశ్చార్జ్ చేసే నర్సు తప్పిదంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతి పట్ల వైద్యులు పొంతన లేని సమాధానాలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు... ఆసుపత్రి వద్దకు వచ్చి రాజమ్మ బంధువులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో నిరసన విరమించారు.

ఇవీ చదవండి

చికెన్​ సెంటర్​లో అగ్నిప్రమాదం

Intro:AP_ONG_11_03_DCC_REVIEW_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..............................................................................
ఈ నెలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం , రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి మేయప్పన్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని డీసీసీ కార్యాలయం లో ఎన్నికలు జరిగిన తీరుపై ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ...రాహుల్ ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే ఉంటుందని తెలిపారు.స్థానిక సంస్థల్లో పోటీపై నాయకులతో చర్చించడం జరిగిందని సమర్థులైన అభ్యర్థులను నిలిపి మెరుగైన ఫలితాలు సాధిస్తామని వివరించారు. ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తున్న తీరుని తప్పు పట్టారు ...భాజాపా కి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు....బైట్
మేయప్పన్, ఏఐసీసీ కార్యదర్శి.



Body:ఒంగోలు


Conclusion:9100075319
Last Updated : May 4, 2019, 8:14 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.