ETV Bharat / state

మీ ఇంట్లోని చెత్తనూ... సద్వినియోగం చేసుకోవచ్చు!

మీ ఇంట్లో నిత్యం వచ్చే చెత్తను సైతం సద్వినియోగం చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకోవాలంటే... కదిరి వెళ్లాల్సిందే! అక్కడి హోం కంపోస్ట్ అందరినీ ఆలోచింప చేస్తోంది.

author img

By

Published : Jul 18, 2019, 10:43 PM IST

మున్సిపల్ శాఖ అధికారులు
మున్సిపల్ కమిషనర్ ప్రమీల

చెత్త నుంచి ఎరువును తయారు చేసుకుని పెరటి మొక్కలకు అందించే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో ఇంటిలోనే ఎరువు(హోమ్ కంపోస్ట్) ను తయారు చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో చురుగ్గా వ్యవహరించే మహిళలను ఎంపిక చేసుకుని... వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. తమ సంఘాల పరిధిలోని సభ్యులందరికీ... శిక్షణ పొందిన మహిళలు ఎరువు తయారీ విధానంపై అవగాహన కల్పిస్తారు. వార్డు స్థాయిలో మహిళలకు ఇంటిలోని చెత్త ద్వారా ఎరువును తయారు చేసుకునే విధానాన్ని తెలియజేస్తారు. ఇందుకు అవసరమైన సామగ్రిని మున్సిపల్ అధికారులే సరఫరా చేస్తారు. పట్టణాన్ని విభాగాలుగా చేసి ఇంటి ఎరువును తయారుచేసే మహిళలకు అవగాహన కల్పించేందుకు పర్యావరణ మిత్రలను నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. ఈ విధానాన్ని పట్టణంలోని 36 వార్డుల్లో అమలు చేస్తామని వివరించారు.

మున్సిపల్ కమిషనర్ ప్రమీల

చెత్త నుంచి ఎరువును తయారు చేసుకుని పెరటి మొక్కలకు అందించే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో ఇంటిలోనే ఎరువు(హోమ్ కంపోస్ట్) ను తయారు చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో చురుగ్గా వ్యవహరించే మహిళలను ఎంపిక చేసుకుని... వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. తమ సంఘాల పరిధిలోని సభ్యులందరికీ... శిక్షణ పొందిన మహిళలు ఎరువు తయారీ విధానంపై అవగాహన కల్పిస్తారు. వార్డు స్థాయిలో మహిళలకు ఇంటిలోని చెత్త ద్వారా ఎరువును తయారు చేసుకునే విధానాన్ని తెలియజేస్తారు. ఇందుకు అవసరమైన సామగ్రిని మున్సిపల్ అధికారులే సరఫరా చేస్తారు. పట్టణాన్ని విభాగాలుగా చేసి ఇంటి ఎరువును తయారుచేసే మహిళలకు అవగాహన కల్పించేందుకు పర్యావరణ మిత్రలను నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. ఈ విధానాన్ని పట్టణంలోని 36 వార్డుల్లో అమలు చేస్తామని వివరించారు.

Intro:యాంకర్ ర్ విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణ్ పులావ జలాశయ పరివాహక ప్రాంతంలో మంజూరు చేసిన గనుల తవ్వకాలు అనుమతులను రద్దుచేసి రిజర్వాయర్ మనుగడను కాపాడాలని రైతులు స్పష్టం చేశారు ఈ మేరకు విశాఖ జిల్లా రావికమతం మండలం జెడ్ కొత్తపట్నంలో నిర్వహించిన గ్రామ సభలో లో వారి అభిప్రాయాలను తెలియజేశారు కళ్యాణ్ లో పరివాహక ప్రాంతంలో నలుగురికి మైనింగ్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు అయితే ఇందువల్ల జలాశయం పూర్తిగా నష్టపోతుందని రైతులు వాపోతున్నారు ఇందుకు తగ్గట్టుగానే ప్రజాసంఘాలు జిల్లా అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి ఈ నేపథ్యంలో నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి సారధ్యంలో జలవనరుల శాఖ అటవీ పర్యావరణం గనుల శాఖ తదితర శాఖల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు ఇందులో పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పేర్కొన్నారు బైట్ గవిరెడ్డి కొండ నాయుడు రైతు. డైట్ టీఎస్ అజయ్ కుమార్. డైట్ ఆర్ గోవిందరాజులు ఆర్డీవో నర్సీపట్నం


Body:NARSIPATNAM


Conclusion:8008574736

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.