ETV Bharat / state

జాతీయ రహదారిపై ప్రమాదం.. బ్యాంక్ ఉద్యోగి మృతి

author img

By

Published : Oct 28, 2020, 3:52 PM IST

ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో బ్యాంక్ ఉద్యోగి మృతిచెందారు. ఈ ఘటన కొత్తపల్లి జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు కర్ణాటకకు చెందిన ఓ మంత్రిదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

a person died in road accident at kothapalli
కొత్తపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మృతుడు ఏపీ గ్రామీణ బ్యాంక్​లో క్యాషియర్​గా పని చేశారు.

అనంతపురం నుంచి పామిడి వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న వెంకటరమణను ఢీ కొట్టిన వాహనం.. కర్ణాటకకు చెందిన ఓ మంత్రిదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మృతుడు ఏపీ గ్రామీణ బ్యాంక్​లో క్యాషియర్​గా పని చేశారు.

అనంతపురం నుంచి పామిడి వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న వెంకటరమణను ఢీ కొట్టిన వాహనం.. కర్ణాటకకు చెందిన ఓ మంత్రిదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'పథకాల అమలుతీరు తెలుసుకునేందుకు.. తండాకు వెళ్లిన కలెక్టర్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.