ETV Bharat / state

పులిప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ..ఒకరి మృతి - పులిప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో తండ్రి మరణించంగా..కొడుకుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా పులిప్రొద్దుటూరు గ్రామంలో జరిగింది.

A lorry collided with a two-wheeler in Puliproddatur
పులిప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ
author img

By

Published : Aug 17, 2020, 10:02 PM IST



అనంతపురం జిల్లా యాడికి మండలం పులిప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి చనిపోగా.. కుమారుడికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రైతు రంగారెడ్డి(55) తన కుమారుడు నాగేంద్రారెడ్డితో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం తాడిపత్రికి బయల్దేరారు. పులిప్రొద్దుటూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ...ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా... నాగేంద్రారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



అనంతపురం జిల్లా యాడికి మండలం పులిప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి చనిపోగా.. కుమారుడికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రైతు రంగారెడ్డి(55) తన కుమారుడు నాగేంద్రారెడ్డితో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం తాడిపత్రికి బయల్దేరారు. పులిప్రొద్దుటూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ...ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా... నాగేంద్రారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి. భార్య వెంటే భర్త 'అనంత'లోకాలకు.. అనాథలైన చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.