ETV Bharat / sitara

ఆ దేశంలో 'ప్రభాస్'​ చాక్లెట్స్​'.. భారీగా సేల్​! - prabhas chocolate in japan

జపాన్​లో 'డార్లింగ్​ ప్రభాస్'​ పేరిట మింట్​ చాక్లెట్లు తయారుచేసి విక్రయిస్తున్నారు అక్కడి అభిమానులు. భారీ స్థాయిలో ఇవి అమ్ముడుపోతున్నాయని సమాచారం.

Prabha
ప్రభాస్
author img

By

Published : Sep 1, 2020, 3:23 PM IST

Updated : Sep 1, 2020, 3:32 PM IST

'బాహుబలి' సిరీస్​తో అంతర్జాతీయ స్థాయిలో అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు రెబల్​ స్టార్​ ప్రభాస్​. దేశవిదేశాల్లో ఆయన పేరు ​తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆ పేరే ఓ బ్రాండ్​గా మారిపోయింది. ఇప్పుడు జపాన్​లోని అతడి అభిమానులు ఏకంగా 'డార్లింగ్​ ప్రభాస్'​​ పేరిట మింట్​ చాకెట్లు తయారుచేసి విక్రయిస్తున్నారు. ప్రజలు ఎగబడి మరి వాటిని కొనుక్కుంటున్నారని టాక్​.

Prabha
ప్రభాస్

150 రోజులైనా ఆగని రచ్చ

'బాహుబలి' తర్వాత డార్లింగ్​ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ఏడాది పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం మన దగ్గర అంత విజయాన్ని అందుకోకపోయినప్పటికీ విదేశాల్లో సిల్వర్​ స్క్రీన్​పై రచ్చ లేపుతుందట. ముఖ్యంగా జపాన్​లో విడుదలై 150 రోజులు పూర్తి చేసుకున్న ఇంకా విజయవంతంగా కొనసాగుతోంది. అభిమానులు భారీ ఎత్తున థియేటర్లకు తరలి వస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌ 'రాధేశ్యామ్'తో పాటు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాతే 'ఆదిపురుష్'‌ షూటింగ్​లో పాల్గొనున్నారు 2022లో ఈ సినిమా విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చూడండి 'ఎడారిలో తుపాను పుట్టించిన క్రికెటర్​ సచిన్'

'బాహుబలి' సిరీస్​తో అంతర్జాతీయ స్థాయిలో అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు రెబల్​ స్టార్​ ప్రభాస్​. దేశవిదేశాల్లో ఆయన పేరు ​తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆ పేరే ఓ బ్రాండ్​గా మారిపోయింది. ఇప్పుడు జపాన్​లోని అతడి అభిమానులు ఏకంగా 'డార్లింగ్​ ప్రభాస్'​​ పేరిట మింట్​ చాకెట్లు తయారుచేసి విక్రయిస్తున్నారు. ప్రజలు ఎగబడి మరి వాటిని కొనుక్కుంటున్నారని టాక్​.

Prabha
ప్రభాస్

150 రోజులైనా ఆగని రచ్చ

'బాహుబలి' తర్వాత డార్లింగ్​ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ఏడాది పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం మన దగ్గర అంత విజయాన్ని అందుకోకపోయినప్పటికీ విదేశాల్లో సిల్వర్​ స్క్రీన్​పై రచ్చ లేపుతుందట. ముఖ్యంగా జపాన్​లో విడుదలై 150 రోజులు పూర్తి చేసుకున్న ఇంకా విజయవంతంగా కొనసాగుతోంది. అభిమానులు భారీ ఎత్తున థియేటర్లకు తరలి వస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌ 'రాధేశ్యామ్'తో పాటు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాతే 'ఆదిపురుష్'‌ షూటింగ్​లో పాల్గొనున్నారు 2022లో ఈ సినిమా విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చూడండి 'ఎడారిలో తుపాను పుట్టించిన క్రికెటర్​ సచిన్'

Last Updated : Sep 1, 2020, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.