ETV Bharat / science-and-technology

పిడుగుపాటుకు 24 మంది మృతి

author img

By

Published : Aug 8, 2021, 7:14 AM IST

Updated : Aug 8, 2021, 7:49 AM IST

ఝార్ఖండ్‌, ఒడిశా, బంగాల్​, బిహార్ రాష్ట్రాల్లో పిడుగుపాటు ఘటనలు సంభవించాయి. ఈ ఘటనల్లో 24 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ​

lightning strike
పిడుగుపాటు

దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు 24 మంది మరణించారు. ఝార్ఖండ్‌లో పిడుగు పడి ఇద్దరు బాలికలు సహా ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. పొలాల్లో పనిచేస్తున్న సమయంలో పిడుగు పడి మరణించారని వెల్లడించారు.

lightning strike
పిడుగుపాటు
  • ఒడిశాలో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మరణించారు.
  • బంగాల్​లోని రెండు జిల్లాల్లో పిడుగుపడి నలుగురు మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
  • బిహార్‌లోని బంకా ప్రాంతంలో పిడుగు పడి 7 మంది మరణించారని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఉగ్రదాడిలో పోలీసు మృతి, మరో ఇద్దరికి గాయాలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు 24 మంది మరణించారు. ఝార్ఖండ్‌లో పిడుగు పడి ఇద్దరు బాలికలు సహా ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. పొలాల్లో పనిచేస్తున్న సమయంలో పిడుగు పడి మరణించారని వెల్లడించారు.

lightning strike
పిడుగుపాటు
  • ఒడిశాలో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మరణించారు.
  • బంగాల్​లోని రెండు జిల్లాల్లో పిడుగుపడి నలుగురు మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
  • బిహార్‌లోని బంకా ప్రాంతంలో పిడుగు పడి 7 మంది మరణించారని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఉగ్రదాడిలో పోలీసు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Last Updated : Aug 8, 2021, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.