చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో వ్యాన్ను గుర్తు తెలియన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం ముగించుకొని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
road-accident-in-pakala-mandal-chittoor-district
23:22 December 25
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
23:22 December 25
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో వ్యాన్ను గుర్తు తెలియన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం ముగించుకొని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Dec 25, 2020, 11:39 PM IST