ETV Bharat / jagte-raho

తెలంగాణ: మహిళలపై కత్తులతో దాడి - హైదరాబాద్ క్రైమ్ న్యూస్

మహిళలపై కత్తులతో దాడి చేసిన ఘటన హైదరాబాద్​లోని గంగాబౌలిలో చేటుచేసుకుంది. రాజకుమారి, రని బాయి, లక్ష్మీ బాయిపై రాజ్​కుమార్ అతని కుమారులు కత్తులతో దాడి చేశారు.

తెలంగాణ: మహిళలపై కత్తులతో దాడి
తెలంగాణ: మహిళలపై కత్తులతో దాడి
author img

By

Published : Jun 21, 2020, 7:56 PM IST

హైదరాబాద్​లోని గంగాబౌలిలో రాజకుమారి, రని భాయి, లక్ష్మీ బాయిపై రాజ్​కుమార్, అతని కుమారులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ గొడవ చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలే దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

తెలంగాణ: మహిళలపై కత్తులతో దాడి

ఇవీ చదవండి: అరటి గెలల ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

హైదరాబాద్​లోని గంగాబౌలిలో రాజకుమారి, రని భాయి, లక్ష్మీ బాయిపై రాజ్​కుమార్, అతని కుమారులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ గొడవ చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలే దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

తెలంగాణ: మహిళలపై కత్తులతో దాడి

ఇవీ చదవండి: అరటి గెలల ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.