ETV Bharat / jagte-raho

139 మంది అత్యాచారం కేసు విచారణ వేగవంతం - ACP Sridevi is the investigating officer in the 139 member rape case

తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి పెట్టిన కేసు విచారణను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. ఈ మేరకు దర్యాప్తు బాధ్యతను ఏసీపీ శ్రీదేవి నేతృత్వంలోని ప్రత్యేక బృందానికి అప్పగించారు.

acp-sridevi
acp-sridevi
author img

By

Published : Aug 28, 2020, 11:11 PM IST

139 మంది అత్యాచారం’ కేసులో హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విచారణాధికారిగా ఏసీపీ శ్రీదేవిని నియమించారు. కొన్ని రోజుల కిందట మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తొమ్మిదేళ్లలో తనపై 139 మంది అత్యాచారం చేసినట్లు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 42 పేజీల ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ కేసును ఉన్నతాధికారులు సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు బాధ్యతను ఏసీపీ శ్రీదేవి నేతృత్వంలోని ప్రత్యేక బృందానికి అప్పగించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

139 మంది అత్యాచారం’ కేసులో హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విచారణాధికారిగా ఏసీపీ శ్రీదేవిని నియమించారు. కొన్ని రోజుల కిందట మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తొమ్మిదేళ్లలో తనపై 139 మంది అత్యాచారం చేసినట్లు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 42 పేజీల ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ కేసును ఉన్నతాధికారులు సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు బాధ్యతను ఏసీపీ శ్రీదేవి నేతృత్వంలోని ప్రత్యేక బృందానికి అప్పగించారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఇదీచదవండి

యువతిపై 139 మంది బలాత్కారం.. పంజాగుట్టలో ఫిర్యాదు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.