ETV Bharat / crime

భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్య.. కారణం అదేనా?

author img

By

Published : Apr 11, 2022, 2:49 PM IST

Updated : Apr 11, 2022, 8:05 PM IST

Murder
భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్య

14:46 April 11

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో దారుణం

Murder: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో దారుణం జరిగింది. రోజూ మద్యం సేవించి ఇబ్బంది పెడుతున్న భర్త అరాచకాలను తట్టుకోలేక.. రుక్మిణి అనే మహిళ అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్​కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి తలుపులు తెరిచి చూసేలోపు కృష్ణారెడ్డి పూర్తిగా కాలిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న సంతనూతలపాడు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: "తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే... బీసీల అభివృద్ధి ఇమిడి ఉంది"

14:46 April 11

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో దారుణం

Murder: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో దారుణం జరిగింది. రోజూ మద్యం సేవించి ఇబ్బంది పెడుతున్న భర్త అరాచకాలను తట్టుకోలేక.. రుక్మిణి అనే మహిళ అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్​కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి తలుపులు తెరిచి చూసేలోపు కృష్ణారెడ్డి పూర్తిగా కాలిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న సంతనూతలపాడు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: "తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే... బీసీల అభివృద్ధి ఇమిడి ఉంది"

Last Updated : Apr 11, 2022, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.