ETV Bharat / crime

ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Feb 22, 2022, 1:18 AM IST

road accident in kurnool district : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

road accident
road accident

road accident in kurnool district : కర్నూలు జిల్లా పత్తికొండ శివారులోని ఆదోని బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పత్తికొండ పట్టణానికి చెందిన నవీన్, మందగిరి గ్రామానికి చెందిన నరేష్​గా గుర్తించారు. పత్తికొండకు చెందిన యూసుఫ్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

road accident in kurnool district : కర్నూలు జిల్లా పత్తికొండ శివారులోని ఆదోని బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పత్తికొండ పట్టణానికి చెందిన నవీన్, మందగిరి గ్రామానికి చెందిన నరేష్​గా గుర్తించారు. పత్తికొండకు చెందిన యూసుఫ్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: మినీ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.