ETV Bharat / crime

కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య - amaravathi news

మద్యానికి బానిసైన ఓ కానిస్టేబుల్ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సూరారంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

police department person suicide
కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
author img

By

Published : May 4, 2021, 6:24 PM IST

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సూరారంలో నివసించే కానిస్టేబుల్ రమణ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్​గా పనిచేసిన రమణమూర్తి(38) ఏడేళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చి గన్​మెన్​గా విధులు నిర్వహించారు.

కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన రమణ మూర్తి తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్య తన సోదరుడి ఇంటికి వెళ్లిన తర్వాత మే1న రమణ మూర్తి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సూరారంలో నివసించే కానిస్టేబుల్ రమణ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్​గా పనిచేసిన రమణమూర్తి(38) ఏడేళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చి గన్​మెన్​గా విధులు నిర్వహించారు.

కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన రమణ మూర్తి తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్య తన సోదరుడి ఇంటికి వెళ్లిన తర్వాత మే1న రమణ మూర్తి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

జేఈఈ మెయిన్స్​ మే సెషన్​ వాయిదా

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.