ఇదీ చూడండి:
'నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'
విశాఖ మహా నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా తెలిపారు. ఎలాంటి భయం లేకుండా ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే 100కు ఫోన్ చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామంటున్న నగర సీపీ మనీష్కుమార్ సిన్హాతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి.
ఎలాంటి భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి