ETV Bharat / city

అప్పన్నకు బస్సు కానుకగా ఇచ్చిన ఎస్బీఐ

author img

By

Published : Jun 17, 2020, 6:40 PM IST

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న దేవస్థానానికి ఎస్బీఐ బస్సు కానుకగా ఇచ్చింది. ఎస్బీఐ జీఎం రంగరాజన్ దేవస్థానం ఈఓ భ్రమరాంబకు ఈ బస్సుకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేశారు.

sbi gave bus for simhadri appana
అప్పన్నకు బస్సు కానుకగా ఇచ్చిన ఎస్బీఐ

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న దేవస్థానానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బస్సును కానుకగా ఇచ్చింది. రూ. 30లక్షల రూపాయలతో ఒక బస్సును కొనుగోలు చేసి స్వామివారికి కానుకగా అందజేశారు. ఎస్బీఐ జీఎం కె. రంగరాజన్ దేవస్థానం ఈఓ భ్రమరాంబకు బస్సుకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేశారు. ఆలయ అర్చకులు బస్సుకు పూజలు నిర్వహించారు.

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న దేవస్థానానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బస్సును కానుకగా ఇచ్చింది. రూ. 30లక్షల రూపాయలతో ఒక బస్సును కొనుగోలు చేసి స్వామివారికి కానుకగా అందజేశారు. ఎస్బీఐ జీఎం కె. రంగరాజన్ దేవస్థానం ఈఓ భ్రమరాంబకు బస్సుకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేశారు. ఆలయ అర్చకులు బస్సుకు పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు పిల్లలు సహా పది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.