ETV Bharat / city

విశాఖ స్టీల్​ ప్లాంట్​ కోసం 36 గంటలపాటు ఉక్కు సత్యాగ్రహ దీక్ష

Viskha steel plant విశాఖ గాజువాక కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్​ ప్రధాన ద్వారం వద్ద కార్మికులు, నిర్వాసితులు కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ్టి నుంచి 36 గంటలపాటు ఉక్కు సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగనుంది.

author img

By

Published : Aug 14, 2022, 11:00 AM IST

Viskha steel plant
స్టీల్ ప్లాంట్​

Viskha steel plant విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెంలో ఉక్కు కర్మాగార ప్రధాన ద్వారం వద్ద కార్మికులు, నిర్వాసితులు సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. 36 గంటల పాటు చేపట్టనున్న దీక్ష సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేతలు, ఉద్యోగులు ఈ దీక్ష చేపట్టారు. పంద్రాగస్టు సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ వినాలని కోరుతున్నారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Viskha steel plant విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెంలో ఉక్కు కర్మాగార ప్రధాన ద్వారం వద్ద కార్మికులు, నిర్వాసితులు సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. 36 గంటల పాటు చేపట్టనున్న దీక్ష సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేతలు, ఉద్యోగులు ఈ దీక్ష చేపట్టారు. పంద్రాగస్టు సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ వినాలని కోరుతున్నారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.