ETV Bharat / city

ఐదేళ్లుగా ఆ గ్రామంలో యోగా శిక్షణ ఉచితం

author img

By

Published : Jun 21, 2019, 10:11 AM IST

ఒంటిని ఇంద్రధనస్సులా మెలికలు తిప్పగలరు. ఎంతో క్లిష్టతరమైన యోగాసనాలను అవలీలగా వేసేస్తున్నారు విశాఖకు చెందిన బాలలు. కౌండిజ్ఞ ఆసనం, రాజకపోతాసనం, పూర్ణ హనుమాన్, చకోరాసనం, నమస్కారాసనం ఇలా ఏదైనా అలవోకగా చేసేస్తున్నారు.

యోగా
ఐదేళ్లుగా ఆ గ్రామంలో యోగా శిక్షణ ఉచితం

భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ఇటీవల కాలంలో అన్ని స్థాయిల్లోనూ ప్రాధాన్యతను విస్తరించుకుంటోంది. విశాఖ శివార్లలో చింతలాగ్రహారంలో దాడి సురేశ్ అనే వ్యక్తి చిన్నారులకు 5సంవత్సరాల నుంచి ఉచితంగా యోగాను నేర్పిస్తున్నారు. శిక్షణ పొందిన వారు... జాతీయ, అంతర్జాతీయ స్థాయి యోగా పోటీల్లో పతకాలను సాధిస్తున్నారు. యూత్ ఒలంపిక్ అసోసియేషన్ వారు నిర్వహించిన యోగా పోటీల్లో 2 బంగారు పతకాలు, ఒక వెండి, ఒక కాంస్య పతకాలను సాధించారు. ఇవేకాక ఏసియన్ గేమ్స్ పోటీలకు అర్హత సాధించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్నాక తమకు అనారోగ్య సమస్యలు దూరమయ్యాయని గ్రామస్థులు అంటున్నారు.
నిత్యం తెల్లవారుజామున 5 గంటలు నుండి 7 గంటల వరకు , ప్రాణాయామంతో మొదలయ్యే సాధన, కనీసం 10 నుంచి 12 ఆసనాలకు తక్కువ కాకుండా సాధన చేస్తారు. బాలల నుంచి స్ఫూర్తి పొందిన మహిళలు... ఆరోగ్య పరమైన సమస్యల నివారణకు యోగా సాధన మొదలు పెట్టారు. పిల్లలు ఇప్పటివరకు దేశంలో జరిగిన వివిధ యోగాపోటీలలో సత్తా చాటారు. అంతర్జాతీయంగా పలు పోటీలకు హాజరై తమ విలక్షమైన ఆసనాల ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించారు.

ఐదేళ్లుగా ఆ గ్రామంలో యోగా శిక్షణ ఉచితం

భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ఇటీవల కాలంలో అన్ని స్థాయిల్లోనూ ప్రాధాన్యతను విస్తరించుకుంటోంది. విశాఖ శివార్లలో చింతలాగ్రహారంలో దాడి సురేశ్ అనే వ్యక్తి చిన్నారులకు 5సంవత్సరాల నుంచి ఉచితంగా యోగాను నేర్పిస్తున్నారు. శిక్షణ పొందిన వారు... జాతీయ, అంతర్జాతీయ స్థాయి యోగా పోటీల్లో పతకాలను సాధిస్తున్నారు. యూత్ ఒలంపిక్ అసోసియేషన్ వారు నిర్వహించిన యోగా పోటీల్లో 2 బంగారు పతకాలు, ఒక వెండి, ఒక కాంస్య పతకాలను సాధించారు. ఇవేకాక ఏసియన్ గేమ్స్ పోటీలకు అర్హత సాధించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్నాక తమకు అనారోగ్య సమస్యలు దూరమయ్యాయని గ్రామస్థులు అంటున్నారు.
నిత్యం తెల్లవారుజామున 5 గంటలు నుండి 7 గంటల వరకు , ప్రాణాయామంతో మొదలయ్యే సాధన, కనీసం 10 నుంచి 12 ఆసనాలకు తక్కువ కాకుండా సాధన చేస్తారు. బాలల నుంచి స్ఫూర్తి పొందిన మహిళలు... ఆరోగ్య పరమైన సమస్యల నివారణకు యోగా సాధన మొదలు పెట్టారు. పిల్లలు ఇప్పటివరకు దేశంలో జరిగిన వివిధ యోగాపోటీలలో సత్తా చాటారు. అంతర్జాతీయంగా పలు పోటీలకు హాజరై తమ విలక్షమైన ఆసనాల ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించారు.

Intro:కొవ్వూరు నియోజక వర్గంలోని చగల్లు లో వివాహిత హత్య. భర్తే కాలయముడై మెడకు తాడు వేసి హత్య. తాను పొడుచుకుని కొవ్వూరు ఆస్పత్రికి చేరిన నిందితుడు. వివరాల ప్రకారం పండలపర్రు గ్రామానికి చెందిన కె.లక్ష్మి దుర్గ కు చాగల్లు గ్రామానికి చెందిన కె.సత్యనారాయణ తో 14ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల అనుమానం తో భార్యను సత్యనారాయణ హత్య చేసి తాను కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ci కె.వి.ఎస్. ప్రసాద్ దర్యాప్తు.



Body:హత్య


Conclusion:హత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.