ETV Bharat / city

పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం

ఉదయం పొగ మంచు కారణంగా విశాఖ విమానాశ్రయంలో నాలుగు విమానాల ల్యాండింగ్​కు అంతరాయం ఏర్పడింది. ఉ.9 గంటల తరువాత పొగమంచు తగ్గడంతో రాకపోకలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Feb 16, 2020, 1:47 PM IST

flights delayed du to fog affect in vishaka airport
flights delayed du to fog affect in vishaka airport

ఉదయం పొగ మంచుకారణంగా విశాఖ విమానాశ్రయంలో నాలుగు విమానాల ల్యాండింగ్​కు అంతరాయం ఏర్పడింది. దిల్లీ, హైదరాబాద్, కోల్​కత్తా నుంచి బయల్దేరిన విమానాలను.. విశాఖలో వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్లించారు. ఉదయం 9 గంటల తరువాత పొగమంచు తగ్గటంతో విమానాల రాకపోకలు ప్రారంభమైనట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజా కిషోర్ వెల్లడించారు. విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు బ్బందులు ఎదుర్కొన్నారు.

ఉదయం పొగ మంచుకారణంగా విశాఖ విమానాశ్రయంలో నాలుగు విమానాల ల్యాండింగ్​కు అంతరాయం ఏర్పడింది. దిల్లీ, హైదరాబాద్, కోల్​కత్తా నుంచి బయల్దేరిన విమానాలను.. విశాఖలో వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్లించారు. ఉదయం 9 గంటల తరువాత పొగమంచు తగ్గటంతో విమానాల రాకపోకలు ప్రారంభమైనట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజా కిషోర్ వెల్లడించారు. విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు బ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి : రూ.2లక్షలను రూ.2వేల కోట్లని ప్రచారం చేస్తారా..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.