ఉదయం పొగ మంచుకారణంగా విశాఖ విమానాశ్రయంలో నాలుగు విమానాల ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. దిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా నుంచి బయల్దేరిన విమానాలను.. విశాఖలో వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్లించారు. ఉదయం 9 గంటల తరువాత పొగమంచు తగ్గటంతో విమానాల రాకపోకలు ప్రారంభమైనట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ రాజా కిషోర్ వెల్లడించారు. విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు బ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి : రూ.2లక్షలను రూ.2వేల కోట్లని ప్రచారం చేస్తారా..?