ETV Bharat / city

ఎల్జీ పాలిమర్స్ కంపెనీని ఎత్తివేయాలి:రామకృష్ణ

author img

By

Published : May 29, 2020, 3:54 PM IST

విశాఖ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని ఎత్తివేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలీసుల అనుమతితో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ బాధిత ప్రాంతాల్లో సీపీఐ నేతలు పర్యటించారు.

cpi-leader-ramakrishna
cpi-leader-ramakrishna

ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ బాధిత ప్రాంతాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సందర్శించారు. పర్యటనకు ఆయనతో మరో ముగ్గురుకి విశాఖ పోలీసులు అనుమతినిచ్చారు. బాధిత గ్రామస్థులతో నేతలు మాట్లాడారు. ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీని ఎత్తి వేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి వైద్య సేవలు అందించాలన్నారు. కంపెనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి:

ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ బాధిత ప్రాంతాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సందర్శించారు. పర్యటనకు ఆయనతో మరో ముగ్గురుకి విశాఖ పోలీసులు అనుమతినిచ్చారు. బాధిత గ్రామస్థులతో నేతలు మాట్లాడారు. ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీని ఎత్తి వేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి వైద్య సేవలు అందించాలన్నారు. కంపెనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి:

తొలగింపు నుంచి..తిరిగి బాధ్యతలు చేపట్టేవరకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.