ETV Bharat / city

'కొబ్బరితోట'లో కార్డన్​ సెర్చ్!

విశాఖ నగర పోలీస్ కమిషనర్, శాంతిభద్రతల డీసీపీ ఆదేశాల మేరకు... కొబ్బరితోట ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

author img

By

Published : Sep 8, 2019, 10:27 PM IST

'కొబ్బరితోట' ప్రాంతంలో పోలీసుల కాటన్​ సెర్చ్
'కొబ్బరితోట' ప్రాంతంలో పోలీసుల కాటన్​ సెర్చ్

విశాఖ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'కొబ్బరితోట' ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, శాంతిభద్రతల డీసీపీ రంగారెడ్డి ఆదేశాల మేరకు... కొబ్బరితోటలోని ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడపట్టారు. ఏయే ఇంటిలో ఎంతమంది నివసిస్తున్నారు, ఏయే పనులు చేస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పినవారిని, పాతనేరస్తులను కలిపి...సుమారు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు ఈ ప్రాంతంలో ఉండడంపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

'కొబ్బరితోట' ప్రాంతంలో పోలీసుల కాటన్​ సెర్చ్

విశాఖ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'కొబ్బరితోట' ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, శాంతిభద్రతల డీసీపీ రంగారెడ్డి ఆదేశాల మేరకు... కొబ్బరితోటలోని ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడపట్టారు. ఏయే ఇంటిలో ఎంతమంది నివసిస్తున్నారు, ఏయే పనులు చేస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పినవారిని, పాతనేరస్తులను కలిపి...సుమారు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు ఈ ప్రాంతంలో ఉండడంపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:

మన్యంలో గంజాయి సాగుపై ఉక్కుపాదం..డ్రోన్లతో నిఘా

Intro:ap_tpt_51_08_22lacks_vinayakudiki_alankarana_av_ap10105

22 లక్షలతో వినాయకుడికి అలంకరణBody:భక్తులు తమ భక్తిని చాటుకోవడానికి వివిధ రకాల పూజలు చేస్తుంటారు. ఇక వినాయక చవితి సందర్భంగా స్వామి విగ్రహాలను కూడా వివిధ రూపాల్లో అలంకరిస్తుంటారు. విగ్రహాలను అందంగా భారీగా చేయడమే కాకుండా వివిధ అలంకరణలు కూడా భారీగానే చేసి భక్తిని చాటుకుంటారు. కొందరు కరెన్సీ నోట్లను వేలాడదీసి స్వామికి పూజలు చేస్తుంటారు. అలా కూడా తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇలాగే చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని చిన్న గాండ్ల వీధి లోని వినాయక విగ్రహానికి కూడా అ కరెన్సీ నోట్లను వేలాడేసి తమ భక్తిని చాటుకున్నారు కొందరు భక్తులు... కరెన్సీ నోట్లు అంటే వందలో వేలో కాదు... ఏకంగా 22 లక్షలు కరెన్సీ నోట్లను కొందరు కలిసి వేలాడదీసారు. విగ్రహం చుట్టు పైనుంచి కింది వరకు నోట్లను వేలాడదీయడం తో వినాయకుడు లక్ష్మీ వినాయకుడిగా వెలిగాడు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.