ETV Bharat / city

గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు

జైపాల్ రెడ్డి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

author img

By

Published : Jul 28, 2019, 10:47 AM IST

Updated : Jul 28, 2019, 11:15 AM IST

venkaiah-naidu-tributes-jaipal-reddy

దేశం గొప్ప పార్లమెంటేరియన్​ను కోల్పోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ తరానికి జైపాల్ రెడ్డి ఆదర్శనీయుడని కొనియాడారు. జైపాల్ రెడ్డి మరణ వార్త విన్న ఉపరాష్ట్రపతి.. ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన నివాసానికి వచ్చి.. పార్థివదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు.

గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు
గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు

ఇదీ చూడండి:జైపాల్​ రెడ్డి జీవితాన్ని ప్రజాసేవకే అంకితమిచ్చారు: రాహుల్

దేశం గొప్ప పార్లమెంటేరియన్​ను కోల్పోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ తరానికి జైపాల్ రెడ్డి ఆదర్శనీయుడని కొనియాడారు. జైపాల్ రెడ్డి మరణ వార్త విన్న ఉపరాష్ట్రపతి.. ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన నివాసానికి వచ్చి.. పార్థివదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు.

గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు
గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు

ఇదీ చూడండి:జైపాల్​ రెడ్డి జీవితాన్ని ప్రజాసేవకే అంకితమిచ్చారు: రాహుల్

Last Updated : Jul 28, 2019, 11:15 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.