ETV Bharat / city

'పత్రికా ప్రకటనలు కాదు.. పార్టీ కోసం పాటుపడండి' - ఎంపీ కేశినేని నాని తాజా వార్తలు

సొంత పార్టీ నేతలకే చురకలు అంటించారు తెదేపా ఎంపీ కేశినేని నాని. మన కలలు మనమే సాకారం చేసుకోవాలని... ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకమంటూ ట్వీట్ చేశారు.

kesineni nani
kesineni nani
author img

By

Published : Aug 6, 2020, 5:00 PM IST

తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీలోని అందరూ పాటుపడాలని ఎంపీ కేశినేని నాని సూచించారు. మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనతో ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.

మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం. అమరావతి అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు కన్న కల. అది సాకారం అవ్వాలంటే 2024 లో తెదేపా అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి. మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటన వల్ల ప్రయోజనం లేదు- కేశినేని నాని, ఎంపీ

తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీలోని అందరూ పాటుపడాలని ఎంపీ కేశినేని నాని సూచించారు. మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనతో ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.

మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం. అమరావతి అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు కన్న కల. అది సాకారం అవ్వాలంటే 2024 లో తెదేపా అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి. మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటన వల్ల ప్రయోజనం లేదు- కేశినేని నాని, ఎంపీ

ఇదీ చదవండి

48 గంటల సవాలు విసిరి ఏం చేశారో చెప్పాలి: బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.