ETV Bharat / city

'వైకాపా ఏడాది పాలనంతా దౌర్జన్యాలే' - వైసీపీపై పంచమర్తి అనురాధ కామెంట్స్

వైకాపా ఏడాది పాలనంతా దాడులు, దౌర్జన్యాలతోనే గడిచిపోయిందని తెదేపా అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ విమర్శించారు. ముఖ్యమంత్రి తీరు సరిగా లేదన్నారు.

tdp spokes person anuradha comments on jagan
tdp spokes person anuradha comments on jagan
author img

By

Published : May 23, 2020, 5:56 PM IST

సీఎం జగన్మోహన్​రెడ్డికి పాలన చేసే హక్కు లేదని.. తెదేపా అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ అన్నారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్​ను సస్పెండ్ చేసి పిచ్చోడిగా చూపి.. కుటంబాన్ని రోడ్డున పడేశారని ఆరోపించారు.

ఇన్ని దాడులు జరుగుతున్నా దళితురాలైన హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హైకోర్టు 67 సార్లు మొట్టికాయలు వేసినా జగన్​లో చలనం లేదని విమర్శించారు.

సీఎం జగన్మోహన్​రెడ్డికి పాలన చేసే హక్కు లేదని.. తెదేపా అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ అన్నారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్​ను సస్పెండ్ చేసి పిచ్చోడిగా చూపి.. కుటంబాన్ని రోడ్డున పడేశారని ఆరోపించారు.

ఇన్ని దాడులు జరుగుతున్నా దళితురాలైన హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హైకోర్టు 67 సార్లు మొట్టికాయలు వేసినా జగన్​లో చలనం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి:

నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.