ETV Bharat / city

VARLA: 'రమ్య కుటుంబానికి రూ.కోటి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందే'

author img

By

Published : Aug 17, 2021, 11:50 AM IST

ప్రభుత్వ అసమర్థత వల్లే గుంటూరులో ఎస్సీ యువతి చనిపోయిందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య
వర్ల రామయ్య

ప్రభుత్వ అసమర్థత వల్లే గుంటూరులో ఎస్సీ యువతి రమ్య హత్యకు గురైందని తెలుగుదేశం ఆరోపించింది. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఐదు ఎకరాల పొలం ఇవ్వాలని కోరారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకుంటే.. రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని వర్ల రామయ్య హెచ్చరించారు.

వర్ల రామయ్య

ప్రభుత్వ అసమర్థత వల్లే గుంటూరులో ఎస్సీ యువతి రమ్య హత్యకు గురైందని తెలుగుదేశం ఆరోపించింది. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఐదు ఎకరాల పొలం ఇవ్వాలని కోరారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకుంటే.. రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని వర్ల రామయ్య హెచ్చరించారు.

ఇదీ చదవండి:

Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం ముట్టడి.. వర్షంలోనూ కార్మికుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.