ETV Bharat / city

వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి

author img

By

Published : Jan 1, 2021, 7:02 PM IST

తెలంగాణలో సంగారెడ్డి పటాన్‌చెరు జేపీ కాలనీలో న్యూ ఇయర్​ వేళ విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై ఉన్న ట్యాంకులో పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు.

student dies after falling into tank in patancheru sangareddy district
వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జేపీ కాలనీలో సింటెక్స్​ ట్యాంక్​లో పడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

తెలంగాణలో సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలానికి చెందిన భవాని ప్రసాద్​ అనే ఇంటర్ విద్యార్థి కాలనీలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సింటెక్స్​ ట్యాంక్​లో బీరు బాటిల్​ తీసుకునే నేపథ్యంలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

మద్యం మత్తులో ఘర్షణ..ఇరువర్గాలు కత్తులతో దాడి

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జేపీ కాలనీలో సింటెక్స్​ ట్యాంక్​లో పడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

తెలంగాణలో సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలానికి చెందిన భవాని ప్రసాద్​ అనే ఇంటర్ విద్యార్థి కాలనీలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సింటెక్స్​ ట్యాంక్​లో బీరు బాటిల్​ తీసుకునే నేపథ్యంలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

మద్యం మత్తులో ఘర్షణ..ఇరువర్గాలు కత్తులతో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.