ETV Bharat / city

ప్రధాని ఫొటో లేదు.. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: సోము వీర్రాజు

author img

By

Published : Jan 16, 2021, 10:46 AM IST

కరోనా టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని మోదీ ఫొటో లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కరోనా టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని ఫొటో లేదు: సోము వీర్రాజు
కరోనా టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని ఫొటో లేదు: సోము వీర్రాజు
  • శ్రీ @ysjagan ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ సందర్భంలో కూడా ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి ఫొటో వేయకుండా అలసత్వం వహించిన సంబంధిత అధికారులు మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా.. భేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలవసిందిగా @BJP4Andhra డిమాండ్ చేస్తుంది. (3/3) pic.twitter.com/RxTK3MYqia

    — Somu Veerraju (@somuveerraju) January 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వ్యాక్సిన్ సందర్భంలోనూ టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని ఫొటో వేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

  • శ్రీ @ysjagan ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ సందర్భంలో కూడా ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి ఫొటో వేయకుండా అలసత్వం వహించిన సంబంధిత అధికారులు మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా.. భేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలవసిందిగా @BJP4Andhra డిమాండ్ చేస్తుంది. (3/3) pic.twitter.com/RxTK3MYqia

    — Somu Veerraju (@somuveerraju) January 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వ్యాక్సిన్ సందర్భంలోనూ టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని ఫొటో వేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

ఇదీ చదవండి:

కరోనా అంతానికి భారతావని సిద్ధం- నేటి నుంచే టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.