విజయవాడ నగర శివారులోని రాజీవ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల ప్రధాన రహదారి వెంబడి అక్రమంగా ఏర్పాటు చేసిన చిరు దుకాణాలు, బడ్డీ కొట్లను వీఎమ్సీ అధికారులు తొలగించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మురళీ పర్యవేక్షణలో నిర్వహించారు. మరోసారి ఇలా రహదారుల వెంబడి ప్రభుత్వ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తే కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి :