రాజ్ దూత్ చిత్ర బృందం విజయవాడ గ్రామీణంలో ఉన్న వికాస్ ఇంజినీరింగ్ కళాశాల్లో సందడి చేశారు. రాజ్ దూత్ చిత్ర కథానాయకుడు మేగాన్ష్ శ్రీహరి, కథానాయకులు ప్రియాంక, నక్షత్రాలు విద్యార్థులతో కలిసి నృత్యాలు చేసి అలరించారు. ఈ చిత్రం జులై 5న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకాదరణ పొందింది. పైరసీని ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ థియేటర్లో సినిమా చూడాలని మేగాన్ష్ విద్యార్థులను కోరారు.
ఇవీ చదవండి...రామ్గోపాల్ వర్మ అయితే ఏంటి?: జేడీ చక్రవర్తి
'విజయవాడలో రాజ్ దూత్ చిత్ర బృందం సందడి'
విజయవాడలోని వికాస్ ఇంజినీరింగ్ కళాశాల్లో రాజ్ దూత్ చిత్ర బృందం సందడి చేసింది. చిత్ర కథానాయకుడు మేగాన్ష్ శ్రీహరి, కథానాయకులు ప్రియాంక, నక్షత్రాలు విద్యార్థులతో కలిసి నృత్యాలు చేసి అలరించారు.
రాజ్ దూత్ చిత్ర బృందం విజయవాడ గ్రామీణంలో ఉన్న వికాస్ ఇంజినీరింగ్ కళాశాల్లో సందడి చేశారు. రాజ్ దూత్ చిత్ర కథానాయకుడు మేగాన్ష్ శ్రీహరి, కథానాయకులు ప్రియాంక, నక్షత్రాలు విద్యార్థులతో కలిసి నృత్యాలు చేసి అలరించారు. ఈ చిత్రం జులై 5న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకాదరణ పొందింది. పైరసీని ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ థియేటర్లో సినిమా చూడాలని మేగాన్ష్ విద్యార్థులను కోరారు.
ఇవీ చదవండి...రామ్గోపాల్ వర్మ అయితే ఏంటి?: జేడీ చక్రవర్తి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో పాఠశాలల బంద్ కొనసాగుతున్నది బంద్ సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్న డంతో విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలకు చేరుకొని విద్యార్థులను బయటకు పంపిస్తున్నారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగు పరచాలని డిమాండ్ చేశారు
బైట్. మహీంద్రా, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు.
Body:ap_knl_11_28_schools_bundh_ab_ap10056
Conclusion:ap_knl_11_28_schools_bundh_ab_ap10056