ETV Bharat / city

కృష్ణా, గుంటూరు సరిహద్దులు మూసివేసిన పోలీసులు - కరోనా నేపథ్యంలో లాక్ డోన్ పటిష్టంగా అమలు

రాష్ట్రంలో లాక్​డౌన్ నేపథ్యంలో... కృష్ణా - గుంటూరు సరిహద్దుల్లోని వాహనాలను పోలీసులు నిలిపేశారు. గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

Krishna Guntur Border Closed
కృష్ణా, గుంటూరు సరిహద్దుల్లో వాహనాలు నిలిపివేత
author img

By

Published : Mar 29, 2020, 1:41 PM IST

సరిహద్దులు మూసివేత.. గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్​డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. కృష్ణా - గుంటూరు సరిహద్దులను పోలీసులు నిలిపేశారు. వారధి, ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జిల్లాలోకి ఎవరినీ అనుమతించడం లేదు. దీని వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తున్నారు.

సరిహద్దులు మూసివేత.. గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్​డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. కృష్ణా - గుంటూరు సరిహద్దులను పోలీసులు నిలిపేశారు. వారధి, ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జిల్లాలోకి ఎవరినీ అనుమతించడం లేదు. దీని వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తున్నారు.

ఇవీ చదవండి:

బాధ్యత: అంతిమయాత్రలో సామాజిక దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.