ETV Bharat / city

రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు

author img

By

Published : Dec 23, 2020, 4:19 PM IST

రైతులకు రైతు భరోసా పథకం అమలుతో పాటు.. ఇన్​పుట్ సబ్సిడీని చెల్లించేందుకు వ్యవసాయ శాఖ కమిషనర్​కు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 29న 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇన్​పుట్ సబ్సీడీ మొత్తాలను జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.

Government isues orders to pay input subsidy to farmers
రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు

రైతు భరోసా పథకం అమలుతో పాటు ఇన్​పుట్ సబ్సిడీని చెల్లించేందుకు.. వ్యవసాయ శాఖ కమిషనర్​కు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు.. రైతు భరోసా మొత్తంతో పాటు ఇన్​పుట్ సబ్సిడీ, ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. డిసెంబరు 29న 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా, ఇన్​పుట్ సబ్సీడీ మొత్తాలను జమ చేయనున్నట్లు.. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రైతు భరోసా పథకం అమలుతో పాటు ఇన్​పుట్ సబ్సిడీని చెల్లించేందుకు.. వ్యవసాయ శాఖ కమిషనర్​కు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు.. రైతు భరోసా మొత్తంతో పాటు ఇన్​పుట్ సబ్సిడీ, ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. డిసెంబరు 29న 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా, ఇన్​పుట్ సబ్సీడీ మొత్తాలను జమ చేయనున్నట్లు.. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అదనపు నిధుల సమీకరణకు.. రాష్ట్రానికి కేంద్రం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.