విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో సందీప్, పండు ముఠాలకు చెందిన 54 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరికొంత మంది నిందితులున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
గ్యాంగ్ వార్ కేసు: మరో నలుగురు నిందితుల అరెస్ట్ - గ్యాంగ్ వార్ కేసులో 4గురు నిందితుల అరెస్ట్
విజయవాడలో సంచలనం రేపిన గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
గ్యాంగ్ వార్ కేసులో 4గురు నిందితుల అరెస్ట్
విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో సందీప్, పండు ముఠాలకు చెందిన 54 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరికొంత మంది నిందితులున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: నందిగామలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
TAGGED:
krishna district latest news