ETV Bharat / city

ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్​' బృందం

కుంభవృష్టితో భాగ్యనగరంలోని పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న ఉమామహేశ్వర కాలనీవాసులను ఈటీవీ భారత్​ బృందం బోటు సాయంతో ఒడ్డుకు చేర్చింది. ఎంతో శ్రమకోర్చి వారిని కాపాడిన ఈటీవీ భారత్​ బృందానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

author img

By

Published : Oct 18, 2020, 6:27 PM IST

Updated : Oct 18, 2020, 8:00 PM IST

etv bharat team rescues umamaheswara colony people in hyderabad
ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్​' బృందం

తెలంగాణలో హైదరాబాద్ జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు నిండడం వల్ల పక్కనే ఉన్న ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొదటి అంతస్తు వరకు నీటిలో మునగడం వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంట్లో ఉన్న ముఖ్యమైన సామాన్లను తీసుకెళ్లడానికి వచ్చిన మహిళలు, వృద్ధులు వరద ప్రభావంతో తిరిగి వెళ్లలేక ఇండ్లపై చిక్కుకున్నారు. గమనించిన ఈటీవీ భారత్​ బృందం మత్స్యకారుల సహాయంతో బోటులో వారిని ఒడ్డుకు చేర్చారు. వారు ఈటీవీ భారత్​ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు

ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్​' బృందం
ఇవీ చూడండి:

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

తెలంగాణలో హైదరాబాద్ జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు నిండడం వల్ల పక్కనే ఉన్న ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొదటి అంతస్తు వరకు నీటిలో మునగడం వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంట్లో ఉన్న ముఖ్యమైన సామాన్లను తీసుకెళ్లడానికి వచ్చిన మహిళలు, వృద్ధులు వరద ప్రభావంతో తిరిగి వెళ్లలేక ఇండ్లపై చిక్కుకున్నారు. గమనించిన ఈటీవీ భారత్​ బృందం మత్స్యకారుల సహాయంతో బోటులో వారిని ఒడ్డుకు చేర్చారు. వారు ఈటీవీ భారత్​ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు

ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్​' బృందం
ఇవీ చూడండి:

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

Last Updated : Oct 18, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.