ETV Bharat / city

మీ అనుభవరాహిత్యానికి రైతులు బలవ్వాలా?: దేవినేని

రైతులను జగన్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.

author img

By

Published : Apr 30, 2020, 12:17 PM IST

devineni uma fire on cm jagan
తెదేపా నేత దేవినేని ఉమా
devineni uma fire on cm jagan
తెదేపా నేత దేవినేని ఉమా

జగన్ ప్రభుత్వంపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ఎన్నికలప్పుడు 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేశారని దుయ్యబట్టారు. వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా రైతుల కన్నీటికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అనుభవరాహిత్యానికి రైతులు బలవ్వాలా.. అని ప్రశ్నించారు.

devineni uma fire on cm jagan
తెదేపా నేత దేవినేని ఉమా

జగన్ ప్రభుత్వంపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ఎన్నికలప్పుడు 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేశారని దుయ్యబట్టారు. వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా రైతుల కన్నీటికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అనుభవరాహిత్యానికి రైతులు బలవ్వాలా.. అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

కరోనా ఏమైనా మీ చుట్టమా..?: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.