ETV Bharat / city

కాళ్లరిగేలా తిరిగుతున్నా... కారుణ్య నియామకాలు చేపట్టరా?

కారుణ్య నియామకాలు చేపట్టాలని కొందరు అభ్యర్థులు విజయవాడ ఆర్టీసీ భవన్ వద్ద నిరసన చేపట్టారు. ఆప్తులను పోగొట్టుకున్న తమకు అండగా నిలబడతామన్న అధికారులు... ఇప్పుడు మాట మార్చి, ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందారు.

author img

By

Published : Aug 13, 2019, 9:26 PM IST

కాళ్లరిగేలా తిరిగుతున్నా...కారుణ్య నియామకాలు చేపట్టారా?
కాళ్లరిగేలా తిరిగుతున్నా...కారుణ్య నియామకాలు చేపట్టారా?

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతూ విజయవాడ ఆర్టీసీ భవన్ వద్ద పలువురు ఆందోళన చేశారు. గత ప్రభుత్వ కాలంలో అధికారులు.. కారుణ్య నియమాకాలు చేపట్టడానికి ఆమోదం తెలిపి, తమ నుంచి సర్టిఫికెట్​లు తీసుకున్నారని అభ్యర్థిని ముంతాజ్ తెలిపారు. ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం తమ గోడు అసలు పట్టించుకోవడంలేదని వాపోయారు. జనవరి నుంచి ఉద్యోగాల కోసం కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నామన్నారు.

కారుణ్య నియామకం

ప్రభుత్వ ఉద్యోగం చేస్తోన్న వ్యక్తి హఠాన్మణం చెందితే.. ఆ వ్యక్తి కుటుంబంలోని అర్హులకు ఉద్యోగం కల్పిస్తారు. అనారోగ్య కారణాలతో సదరు ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో కుటుంబీకులకు ఉద్యోగం ఇస్తారు.

ఇదీ చదవండి:

వామ్మో.. ఫ్యాన్​, బల్బుకు ఇంత కరెంట్ బిల్లా?

కాళ్లరిగేలా తిరిగుతున్నా...కారుణ్య నియామకాలు చేపట్టారా?

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతూ విజయవాడ ఆర్టీసీ భవన్ వద్ద పలువురు ఆందోళన చేశారు. గత ప్రభుత్వ కాలంలో అధికారులు.. కారుణ్య నియమాకాలు చేపట్టడానికి ఆమోదం తెలిపి, తమ నుంచి సర్టిఫికెట్​లు తీసుకున్నారని అభ్యర్థిని ముంతాజ్ తెలిపారు. ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం తమ గోడు అసలు పట్టించుకోవడంలేదని వాపోయారు. జనవరి నుంచి ఉద్యోగాల కోసం కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చూపి తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నామన్నారు.

కారుణ్య నియామకం

ప్రభుత్వ ఉద్యోగం చేస్తోన్న వ్యక్తి హఠాన్మణం చెందితే.. ఆ వ్యక్తి కుటుంబంలోని అర్హులకు ఉద్యోగం కల్పిస్తారు. అనారోగ్య కారణాలతో సదరు ప్రభుత్వ ఉద్యోగి, ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో కుటుంబీకులకు ఉద్యోగం ఇస్తారు.

ఇదీ చదవండి:

వామ్మో.. ఫ్యాన్​, బల్బుకు ఇంత కరెంట్ బిల్లా?

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్... వైద్యులు నిర్లక్ష్యం కారణంగా తన భార్య చనిపోయిందని భర్త , కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈనెల 8వ తేదీన కాన్పు కోసం ప్రభుత్వాస్పత్రికి రాగా అదే రోజు రాత్రి ఇ 1:30 కి డెలివరీ చేశారని ఆడపిల్లకి తన భార్య జన్మనిచ్చిందని బాధితులు తెలిపారు. అయితే రెండు రోజుల వరకు బాగానే ఉన్నా తన భార్యకి ఉన్నట్టుండి ఒక్కసారిగా 12వ తేదీ రాత్రి జ్వరం దగ్గు వంటివాటితో ఇబ్బంది పడుతుంది వైద్యులు తెలిపిన.. గాని పట్టించుకోలేదని తెలిపారు జ్వరం కారణంగా ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టి ఊపిరి అడగా ఇబ్బంది పడిందని వైద్యులు సమయానికి స్పందించకపోవడంతో తన భార్య మృతి చెందిందని వివరించారు. తన భార్య చావుకు కారణమైన వైద్యులు తమకు న్యాయం చేయాలని అప్పటివరకు ఆస్పత్రి ఎదుట బైఠాయించి కూర్చుంటానని బాధితులు హెచ్చరించారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని తన కూతురి ఆలనాపాలనా ఎవరు చూసుకోవాలని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట బయట నిరసన తెలిపారు.


Body:బైట్....విమల..బాధితురాలి తల్లి

బైట్....రవి కిరణ్..బాధితరాలి భర్త.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.