ETV Bharat / city

'నగరపాలక సంస్థ ఎన్నికల్లో 22 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ'

author img

By

Published : Feb 20, 2021, 6:01 PM IST

నగరపాలక సంస్థ ఎన్నికల్లో 22 స్థానాల్లో తమ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.హెచ్ బాబురావు చెప్పారు. పన్నుల భారం మోపుతూ ప్రజలను ఇబ్బంది పెడుతోన్న వైకాపాకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.

cpm
'నగరపాలక సంస్థ ఎన్నికల్లో 22 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ'

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 22 స్థానాల్లో సీపీఎం స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు తెలిపారు. గత రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పరిపాలనలో వైకాపా ప్రభుత్వం నగరపాలక సంస్థల్లో పాలన సాగించిందన్నారు. త్వరలో విజయవాడలో నీటి మీటర్లు బిగించే కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ప్రజలు ఓటు ద్వారా వైకాపాకు బుద్ది చెప్పాలని కోరారు.

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 22 స్థానాల్లో సీపీఎం స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు తెలిపారు. గత రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పరిపాలనలో వైకాపా ప్రభుత్వం నగరపాలక సంస్థల్లో పాలన సాగించిందన్నారు. త్వరలో విజయవాడలో నీటి మీటర్లు బిగించే కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ప్రజలు ఓటు ద్వారా వైకాపాకు బుద్ది చెప్పాలని కోరారు.

ఇదీ చదవండి: 'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.