ETV Bharat / city

గవర్నర్​తో సీఎం జగన్​ భేటీ.. విగ్రహాల ధ్వంసంపై వివరణ ఇచ్చే అవకాశం

author img

By

Published : Jan 4, 2021, 1:19 PM IST

Updated : Jan 4, 2021, 6:12 PM IST

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను సీఎం జగన్​ కలిశారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశంపై వివరించనున్నట్లు సమాచారం.

cm jagan going to meet governor on idol demolish issue
cm jagan going to meet governor on idol demolish issue

ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి సీఎం.. గవర్నర్​కు వివరించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రాజకీయ అంశాలపైనా గవర్నర్​తో చర్చించనునట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు మాత్రం మర్యాదపూర్వక భేటీ అని అంటున్నాయి.

ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి సీఎం.. గవర్నర్​కు వివరించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రాజకీయ అంశాలపైనా గవర్నర్​తో చర్చించనునట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు మాత్రం మర్యాదపూర్వక భేటీ అని అంటున్నాయి.

గవర్నర్​తో సీఎం జగన్​ భేటీ

ఇదీ చదవండి: 'ప్రైవేటు ఆలయాల్లోనే ఘటనలు..రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులే అడ్డుకోవాలి'

Last Updated : Jan 4, 2021, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.