అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్ ఆకస్మిక మృతి బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "పలు భాషల్లో 1000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ కళాకారుడిగా, 30 సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన రత్నకుమార్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ట్విట్టర్ వేధికగా తెలిపారు.
-
అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుగారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గారి ఆకస్మిక మరణం విషాదకరం. పలు భాషల్లో 1000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ కళాకారుడిగా, 30 సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన రత్నకుమార్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.(1/2) pic.twitter.com/Kcllw15kC1
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుగారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గారి ఆకస్మిక మరణం విషాదకరం. పలు భాషల్లో 1000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ కళాకారుడిగా, 30 సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన రత్నకుమార్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.(1/2) pic.twitter.com/Kcllw15kC1
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2021అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుగారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గారి ఆకస్మిక మరణం విషాదకరం. పలు భాషల్లో 1000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ కళాకారుడిగా, 30 సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన రత్నకుమార్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.(1/2) pic.twitter.com/Kcllw15kC1
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2021
ఇదీ చదవండి: