ETV Bharat / city

'ఎస్పీబీని దేవుడు తీసుకువెళ్లినా ఆయన శబ్దం శాశ్వతం'

author img

By

Published : Sep 25, 2020, 11:00 PM IST

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం రూపం దేవుడు తీసుకుపోయినా ఆయన శబ్దం శాశ్వతమన్నారు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన లేరని చెప్పడానికి మాటలు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంగీతం ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో ఆయన ఉంటారని అన్నారు.

boyapati-sreenu-on-sp-bala-subrahmanyam-death
ఎస్పీబీ మృతిపై దర్శకుడు బోయపాటి శ్రీను విచారం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతిపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. ఆయన లేరని చెప్పడానికి మాటలు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంగీతం ఉన్నంత కాలం శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఆయన ఉంటారని చెప్పారు.

ఎస్పీబీ మృతిపై దర్శకుడు బోయపాటి శ్రీను విచారం

"బాలు గారి రూపం దేవుడు తీసుకుపోయినా శబ్దం శాశ్వతం. దాన్నెవరూ తీసుకుపోలేరు. ఆయన పాటలతోనే కాదు మాటలతో ఎంతో మందికి ప్రేరణ కల్గించిన గొప్ప వ్యక్తి. అలాంటిది ఈ రోజు ఆయన లేరు అనడానికి మనసు రావడం లేదు. ఇది చాలా బాధాకరం."

-బోయపాటి శ్రీను(సినీ దర్శకుడు)

ఇదీ చదవండి: 'డార్లింగ్ ఇదేంటి అన్యాయం... గంధర్వులలో కలిసిపోయారా'

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతిపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. ఆయన లేరని చెప్పడానికి మాటలు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంగీతం ఉన్నంత కాలం శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఆయన ఉంటారని చెప్పారు.

ఎస్పీబీ మృతిపై దర్శకుడు బోయపాటి శ్రీను విచారం

"బాలు గారి రూపం దేవుడు తీసుకుపోయినా శబ్దం శాశ్వతం. దాన్నెవరూ తీసుకుపోలేరు. ఆయన పాటలతోనే కాదు మాటలతో ఎంతో మందికి ప్రేరణ కల్గించిన గొప్ప వ్యక్తి. అలాంటిది ఈ రోజు ఆయన లేరు అనడానికి మనసు రావడం లేదు. ఇది చాలా బాధాకరం."

-బోయపాటి శ్రీను(సినీ దర్శకుడు)

ఇదీ చదవండి: 'డార్లింగ్ ఇదేంటి అన్యాయం... గంధర్వులలో కలిసిపోయారా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.