ETV Bharat / city

జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది : తులసిరెడ్డి

author img

By

Published : Mar 28, 2021, 3:44 PM IST

ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని మండిపడ్డారు.

apcc leader thulasireddy fire on cm jagan
ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి

అప్పులు తేవడం, ఆస్తులు అమ్మి పరిపాలించడం గొప్ప కాదని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్​రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 నెలల్లోనే రూ.1 లక్ష 75 వేల కోట్లు అప్పు చేశారని తులసిరెడ్డి అన్నారు. మనకంటే పెద్ద రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రెండింతలుగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తులసిరెడ్డి సూచించారు.

అప్పులు తేవడం, ఆస్తులు అమ్మి పరిపాలించడం గొప్ప కాదని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్​రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 నెలల్లోనే రూ.1 లక్ష 75 వేల కోట్లు అప్పు చేశారని తులసిరెడ్డి అన్నారు. మనకంటే పెద్ద రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రెండింతలుగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తులసిరెడ్డి సూచించారు.

ఇదీచదవండి.

సోమవారం నామినేషన్ దాఖలు చేస్తా: రత్నప్రభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.