ETV Bharat / city

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 193 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

author img

By

Published : Dec 9, 2021, 6:24 PM IST

రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో ముగ్గురు మృతి చెందారు.

Corona Cases
కరోనా కేసులు

AP Corona Updates: రాష్ట్రంలో 24 గంటల్లో 31,101 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో ఇవాళ ముగ్గురు మృతి చెందారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా నుంచి 164 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,037 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

AP Corona Updates: రాష్ట్రంలో 24 గంటల్లో 31,101 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో ఇవాళ ముగ్గురు మృతి చెందారు. కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా నుంచి 164 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,037 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.


ఇదీ చదవండి: AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.