ETV Bharat / city

పోలీసుల తీరుపై గవర్నర్​కు అమరావతి మహిళా ఐకాస ఫిర్యాదు - గవర్నర్​ను కలిసిన మహిళా ఐకాస నేతలు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారంటూ అమరావతి మహిళా ఐకాస నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్​ను కలిశారు. ఈ విషయంలో స్పందించాలని వినతిపత్రం సమర్పించారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న 2800 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని, మహిళలకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు ఐకాస సభ్యులు తెలిపారు.

గవర్నర్ కలిసిన అమరావతి మహిళా ఐకస నేతలు
గవర్నర్ కలిసిన అమరావతి మహిళా ఐకస నేతలు
author img

By

Published : Mar 3, 2020, 5:51 PM IST

గవర్నర్ కలిసిన అమరావతి మహిళా ఐకస నేతలు

గవర్నర్ కలిసిన అమరావతి మహిళా ఐకస నేతలు

ఇదీ చదవండి:

'నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.